నా మొక్కు తీరింది - హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపి నల మాద ఉత్తంకుమార్ రెడ్డి

నా మొక్కు తీరింది - హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపి నల మాద ఉత్తంకుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-నా మొక్కు తీరిందని, నేను రేపు గడ్డం తిసి వేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేపు కాంగ్రెస్స్ పార్టీ అధికారం లోకి రాబోతుందని తెలిపారు. ముఖ్య మంత్రి ఎవరు అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.