మోదీ సభకు కేసీఆర్​ ఎందుకు రాలేదు: బండి సంజయ్​

మోదీ సభకు కేసీఆర్​ ఎందుకు రాలేదు: బండి సంజయ్​

మోదీ సభకు కేసీఆర్​ ఎందుకు రాలేదు? అని ప్రశ్నించిన బండి సంజయ్​. తెలంగాణలో రూ.11 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు.  ఇవాళ కేసీఆర్​కు అంత ముఖ్యమైన పని ఏముంది? సీఎం కేసీఆర్​ కోసం ఎదురుచూశాం. కేసీఆర్​ను సన్మానించడానికి శాలువా కూడా తీసుకొచ్చా. సీఎం కేసీఆర్​ షెడ్యూల్​ బయటపెట్టాలి. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.