మోదీ సభకు కేసీఆర్ ఎందుకు రాలేదు: బండి సంజయ్
![మోదీ సభకు కేసీఆర్ ఎందుకు రాలేదు: బండి సంజయ్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643132716b34a.jpg)
మోదీ సభకు కేసీఆర్ ఎందుకు రాలేదు? అని ప్రశ్నించిన బండి సంజయ్. తెలంగాణలో రూ.11 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఇవాళ కేసీఆర్కు అంత ముఖ్యమైన పని ఏముంది? సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూశాం. కేసీఆర్ను సన్మానించడానికి శాలువా కూడా తీసుకొచ్చా. సీఎం కేసీఆర్ షెడ్యూల్ బయటపెట్టాలి. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.