ప్రజా పిత బ్రహ్మ కుమారిష్ సంస్థ ఆధ్వర్యంలో 87 త్రిమూర్తి శివ జయంతి
ప్రజా పిత బ్రహ్మ కుమారిష్ సంస్థ ఆధ్వర్యంలో 87 త్రిమూర్తి శివ జయంతి సందర్భగా( జండ కార్యక్రమం) నిర్వహించడం జరిగింది.
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఓం శాంతి పార్కులో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం సంస్థ ఆధ్వర్యంలో శివ జయంతి కార్యక్రమాలు పార్కులో ఈరోజు సాయంత్రం 6 గంటలకు జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నిర్వాహకులు సంచాలకులు అయినటువంటి బికే. మహాదేవి, ఆధ్వర్యంలో మరియు గద్వాల జిల్లా సంచాలకులు బి. కె.మంజుల అక్కయ్య, ఓంశాంతి గ్రూప్ సంస్థల సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది