జియో 5జి నెట్వర్క్ సేవలను ప్రారంభించిన గద్వాల ఎమ్మెల్యే

జియో 5జి నెట్వర్క్ సేవలను ప్రారంభించిన గద్వాల ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని మోర్ షాపింగ్ కాంప్లెక్స్ నందు జియో ఆఫీస్ లో జియో 5జి నెట్వర్క్ ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జియో 5జి నెట్వర్క్ గద్వాల్ లో ప్రారంభమైన శుభ సందర్భంగా జియో టీమ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే. చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే, ఛైర్మన్ కి, జియో మేనేజర్. శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ...

జియో కస్టమర్లకు శుభవార్త గద్వాల ప్రాంతంలో కూడా ఇకనుంచి జియో కస్టమర్లకు 5జి నెట్వర్క్ అందుబాటులో రావడం జరుగుతుంది అన్ని విధాలుగా జియో నెట్వర్క్ సేవలను అందిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా జియో వినియోగదారులు ఉపయోగకరమైన ఆఫర్లను ప్రవేశపెట్టి ప్రజలకు చేరువగా జియో  5జి  నెట్వర్క్ ప్రజలకు చేరువ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మున్సిపాల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి నాగిరెడ్డి నరహరి శ్రీనివాసులు, కృష్ణ శ్రీను మహేష్ నరహరి గౌడ్, నాగరాజు గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, జియో మేనేజర్ చక్రి ,యస్ సి ఓ సంతోష్, జియో డిస్ట్రిబ్యూటర్స్,   బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.