గద్వాల డి ఎస్పి తో సమావేశమైన అఖిలపక్షం నాయకులు
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని చినోనిపల్లి గ్రామంలో జరుగుతున్న రిజర్వాయర్ విషయమై చినోనిపల్లి గ్రామాన్ని సదర్శించాలని అఖిల పక్షం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు గద్వాల పట్టణ కేంద్రంలో డి ఎస్పి కార్యాలయంలో డిఎస్పి యన్. సి యచ్.రంగస్వామి తో సమావేశమై చినోనిపల్లి రిజర్వాయర్ గురించి పలు అంశాలను చర్చించి, అనంతరం చినోనిపల్లి రిజర్వాయర్ రద్దు కై మరియు ఉద్యమ కార్యాచరణ ను తెలియజేసిన అఖిలపక్షం నాయకులు.