రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం జరిగింది. కరుణాకర్​ రెడ్డి అనే యువకుడిని  కిడ్నాప్​చేసి  హత్య చేశారు. అతన్ని కిడ్నాప్​ చేసి చితకబాదిన దుండగులు. అపస్మారకస్థితిలోకి వెళ్ళిన కరుణాకర్​ రెడ్డిని గచ్చిబౌలి కాంటినెంటల్​ ఆస్పత్రిలో చేర్పించి పరారైన దుండగులు. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించిన వైద్యులు.