రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం
![రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63ce87d2040f1.jpg)
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం జరిగింది. కరుణాకర్ రెడ్డి అనే యువకుడిని కిడ్నాప్చేసి హత్య చేశారు. అతన్ని కిడ్నాప్ చేసి చితకబాదిన దుండగులు. అపస్మారకస్థితిలోకి వెళ్ళిన కరుణాకర్ రెడ్డిని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించి పరారైన దుండగులు. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించిన వైద్యులు.