వివాహ మహోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

వివాహ మహోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

కోదాడ, ముద్ర: తెలంగాణ ఉద్యమకారులు రాయపూడి వెంకటేశ్వరరావు (చిన్ని)-లలిత దంపతుల కుమార్తె శివాని- క్రాంతి కుమార్ ల వివాహ మహోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు గురువారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు వారి వెంట , భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు , నడిగూడెం జడ్పిటిసి కొనతం ఉమా శ్రీనివాస్ రెడ్డి , డిసిసిబి మాజీ అధ్యక్షులు ముత్తవరపు పాండురంగ రావు,  చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య ,  డాక్టర్ సుబ్బారావు,  వక్కవంతుల విజయ్ కుమార్  ,  కరెంట్ రామిరెడ్డి , కట్రం సీతారామరెడ్డి , బోల్లు రాంబాబు, రామయ్య ,  యుగంధర్ రెడ్డి , మునగాల మాజీ ఎంపీపీ చెవుల లక్ష్మయ్య , ఓరుగంటి ప్రభాకర్ ,  గట్ల కోటేశ్వరరావు , పార సీతయ్య  తదితరులు ఉన్నారు..