వివాహ మహోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు
![వివాహ మహోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645d125d8ac00.jpg)
కోదాడ, ముద్ర: తెలంగాణ ఉద్యమకారులు రాయపూడి వెంకటేశ్వరరావు (చిన్ని)-లలిత దంపతుల కుమార్తె శివాని- క్రాంతి కుమార్ ల వివాహ మహోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు గురువారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు వారి వెంట , భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు , నడిగూడెం జడ్పిటిసి కొనతం ఉమా శ్రీనివాస్ రెడ్డి , డిసిసిబి మాజీ అధ్యక్షులు ముత్తవరపు పాండురంగ రావు, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య , డాక్టర్ సుబ్బారావు, వక్కవంతుల విజయ్ కుమార్ , కరెంట్ రామిరెడ్డి , కట్రం సీతారామరెడ్డి , బోల్లు రాంబాబు, రామయ్య , యుగంధర్ రెడ్డి , మునగాల మాజీ ఎంపీపీ చెవుల లక్ష్మయ్య , ఓరుగంటి ప్రభాకర్ , గట్ల కోటేశ్వరరావు , పార సీతయ్య తదితరులు ఉన్నారు..