మాజీ మంత్రి పి.మహేందర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్

మాజీ మంత్రి పి.మహేందర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్

ముద్ర, శంషాబాద్: ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలోని జిఎంఆర్ ఏరిన గార్డెన్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా  జడ్పీ ఛైర్పర్సన్ సునీత రెడ్డి దంపతుల కూతురు పట్నం మనీషా రెడ్డీ,  నలవట్ల హిమదీప్ రెడ్డీ వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఈ వివాహ వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,చమకుర మల్లారెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి,  ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ  శేంబిపుర్ రాజు,మాజీ మంత్రి  షబ్బీర్ అలీ, ,రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డీ,జానారెడ్డి,ఎమ్మేల్యే కలే యాదయ్య,దానం నాగేందర్,ప్రకాష్ గౌడ్,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి,అరికేపుడి గాంధీ,మాజీ హై కోర్టు జడ్జి రమణ రెడ్డీ,కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డీ,కొండ విశ్వేశ్వర్ రెడ్డీ,తో పాటు పలువురు రాజకీయనాయకులు అధికారులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.