ముగిసిన హనుమాన్ చాలీసా పారాయణం...

ముగిసిన హనుమాన్ చాలీసా పారాయణం...

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఆదివారంతో ముగిసింది. ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు కొండగట్టు అంజన్న సేవా సమితి, ఆలయ అర్చకులు 41 రోజులపాటు ఏంతో వైభవంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఆఖరి రోజు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.