ఘనంగా దాశరధి జయంతి

ఘనంగా దాశరధి జయంతి

ముద్ర ప్రతినిధి భువనగిరి : మహాకవి దాశరధి కృష్ణమాచార్య 99వ జయంతిని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో శనివారం  ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ డాక్టర్ అమరేందర్ గౌడ్ దాశరధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, జడల యషీల్ గౌడ్,  తాడూరి కిష్టయ్య, ఆనందం, గ్రంథాలయ కార్యదర్శి సుధీర్,  గ్రంధాల ఉద్యోగుల శ్రీనివాస్ కావ్య పాఠకులు పాల్గొన్నారు.