మానవత్వం చాటుకున్న ఉపాధ్యాయుడు ఆర్థిక సహాయం అందజేత

మానవత్వం చాటుకున్న ఉపాధ్యాయుడు ఆర్థిక సహాయం అందజేత

లోకేశ్వరం, ముద్ర :  లోకేశ్వరం మండలంలోని మన్మథ్ గ్రామంలో గతంలో కామాటి గా పనిచేసిన భయమోళ్ల లచ్చన్న అనారోగ్యంతో మృతి చెందడంతో స్పందించిన అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు జె.రాజారం 5000 రూపాయలు ఆర్థిక సాహయం  అంతేకాకుండా వీడిసి తరఫున 2500 రూపాయలు ఆర్థిక సహాయం  మృతి చెందిన కామాటి కుటుంబానికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లలిత భోజన్న జై రాజారామ్ విట్టల్ దాదా. భయమోళ్ల సాయన్న గంగ కిషన్ తదితరులు పాల్గొన్నారు