సూడాన్​ నుంచి మరికొందరు ఇండియన్ల తరలింపు

సూడాన్​ నుంచి మరికొందరు ఇండియన్ల తరలింపు

సూడాన్​ నుంచి మరికొందరు ఇండియన్ల తరలింపు.  జెడ్డా నుంచి ముంబయి చేరుకున్న మరో ప్రత్యేక విమానం. 246 మంది భారతీయులను తరలించిన కేంద్ర ప్రభుత్వం.