కీసర ఓ ఆర్ ఆర్ పై  ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు...

కీసర ఓ ఆర్ ఆర్ పై  ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు...

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతం లో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు.