మెట్ పల్లి  మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మృతి

మెట్ పల్లి  మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మృతి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మృతి చెందారు. రాములు గత కొద్దిరోజులుగా అనారోగ్యం కారణంగా బాధపడుతూ ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో మృతి చెందాడు