వరంగల్​ టెన్త్​ పేపర్​ లీక్​ కేసులో జిల్లా కోర్టులో పోలీసులకు చుక్కెదురు

వరంగల్​ టెన్త్​ పేపర్​ లీక్​ కేసులో జిల్లా కోర్టులో పోలీసులకు చుక్కెదురు

వరంగల్​ టెన్త్​ పేపర్​ లీక్​ కేసులో జిల్లా కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది.  పేపర్​లీకేజీ కేసులో నిందితులకు ఊరట కలిగింది.  పోలీసుల కస్టడీ పిటిషన్​ డిస్మిస్​ చేసిన హన్మకొండ  కోర్టు. ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది. ఒక్కో నిందితుడికి రూ. 20 వేల పూచికత్తుపై బెయిల్​ఇచ్చింది.