నేతలను పరామర్శించిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి

నేతలను పరామర్శించిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి

ముద్ర :దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో కుటుంబీకులను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్న పలువురు ఆదివారం రోజున మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. దుబ్బాక మండలం రామక్కపేటలో మాజీ సర్పంచ్ మైసరాజు ను, ధర్మాజీపేటలో కాంగ్రెస్ పార్టీ నేత యేసు రెడ్డిని, రామక్కపేటలోని జర్నలిస్టు అహోబిలం వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు.