పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ కేంద్రాన్ని వినియోగించుకోవాలి.

పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ కేంద్రాన్ని వినియోగించుకోవాలి.

మెట్‌పల్లి ముద్ర:- పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ఆధార్ కార్డ్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని జగిత్యాల పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుండి నూతన ఆధార్ కార్డు, పోటో, మొబైల్ నంబర్, చిరునామా, పుట్టిన తేది మార్పులు, బయోమెట్రిక్ అప్డేట్ ను ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు.ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని ప్రజలు  వినియోగించుకోవాలని కోరారు.