నల్గొండలో బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం

నల్గొండలో బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం

ముద్ర ప్రతినిధి, నల్గొండ:నల్గొండలో మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం నల్గొండలో తలపెట్టిన బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళుతున్న మాజీ మంత్రుల బృందం బస్సుపై వీటి కాలనీలో ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరి దాడి చేశారు. నల్ల చొక్కాలు ధరించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తు అడ్డగించే ప్రయత్నం చేశారు. బస్సుకు అడ్డం పడిన ఎన్ ఎస్ యూఐ కార్యకర్తలను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో సభకు బయలుదేరారు.