ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

ముద్ర,హైదరాబాద్:- ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి మియాపూర్ పీఎస్ పరిధిలో సోమవారం మియాపూర్ బొల్లారం చౌరస్తా సమీపంలో రోడ్డు దాటుతున్న సుమారు 70 ఏళ్లున్న గుర్తు తెలియని వ్యక్తిని ఉప్పల్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రగాయాలు కావడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.