బీఆర్​ఎస్​పై  కుట్రలు చేస్తున్నారు:  విప్  గొంగిడి సునిత 

బీఆర్​ఎస్​పై  కుట్రలు చేస్తున్నారు:  విప్  గొంగిడి సునిత 

ప్రజలను అయోమయానికి గురి చేసే పనిలో బీజేపీ నేతలు వున్నారని విప్​ గొంగిడి సునీత అన్నారు.  బీజేపీ వి దిగజారిన రాజకీయాలన్నారు.   బండి సంజయ్​ ఎంపీ గా ప్రజలకు ఏం చేస్తారో బీజేపీ నేతలు చెప్పడం లేదన్నారు.  ఎన్నికలకు ముందు ఎక్కడైనా బీజేపీ ఇలాంటి పనులు చేస్తుందన్నారు.  బీజేపీ కి సంబంధం లేకుంటే వరంగల్ లో ఎందుకు ధర్నా చేసిందో చెప్పాలన్నారు. సంజయ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు.