ఆర్ధిక సహాయం అందజేత
![ఆర్ధిక సహాయం అందజేత](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64916f6d5c5b8.jpg)
పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన వేముల రామయ్య గారు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు తుమ్మల వెంకట్ రెడ్డి గారు సర్పంచ్ సహకారంతో (5000 వేల రూపాయలు ) అందజేశారు..ఈ కార్యక్రమంలో బీ. ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గూడూరు నరసింహ రెడ్డి, బీ ఆర్ ఎస్ నాయకులు రాగిరు బాలరాజు ,ఏనుగు మాధవరెడ్డి, వట్టిపల్లి ధనంజయ, వనాగంటి మహేష్, వనగంటి సత్యనారాయణ, గడ్డమీది ధనంజయ , వట్టిపల్లి లింగ స్వామి, బొడ్డుపల్లీ స్వామి, పైళ్ళ మోహన్ రెడ్డి,రాగీరు మల్లయ్య, మారయ్య ,తదితరులు పాల్గొన్నారు.