ఆర్ధిక సహాయం అందజేత

ఆర్ధిక  సహాయం అందజేత

పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన వేముల రామయ్య గారు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు  తుమ్మల వెంకట్ రెడ్డి గారు సర్పంచ్ సహకారంతో  (5000 వేల రూపాయలు ) అందజేశారు..ఈ కార్యక్రమంలో బీ. ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గూడూరు నరసింహ రెడ్డి, బీ ఆర్ ఎస్ నాయకులు రాగిరు బాలరాజు ,ఏనుగు మాధవరెడ్డి, వట్టిపల్లి ధనంజయ, వనాగంటి మహేష్, వనగంటి  సత్యనారాయణ, గడ్డమీది ధనంజయ , వట్టిపల్లి లింగ స్వామి, బొడ్డుపల్లీ స్వామి, పైళ్ళ మోహన్ రెడ్డి,రాగీరు మల్లయ్య,  మారయ్య ,తదితరులు పాల్గొన్నారు.