ఘోర రోడ్డు ప్రమాదం
![ఘోర రోడ్డు ప్రమాదం](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a120ab9e614.jpg)
- బైక్ ని డీ కొన్న లారీ, ఇద్దరి మృతి
ముద్ర, షాద్నగర్:-రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిగి రోడ్డు లో ఎస్సార్ పెట్రోల్ పంపు ఎదురుగ బైక్ ని డికోట్టిన లారీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి. ఒకరికి కాలు విరిగి గాయాలయ్యాయి. మహల్ ఎలికట్ట గ్రామానికి చెందిన ఇద్దరు షాద్ నగర్ కు చెందిన ఒకరు ముగ్గురు బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది.