రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

ముద్ర, జమ్మికుంట:-జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు డీకొని వ్యక్తి మృతి. మృతుడు  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సముద్రాల రాజేష్ గా గుర్తించారు.