విద్యాశాఖ మంత్రి, సబిత ఇంద్రారెడ్డిని కలిసిన.. ఇంజ మహేష్ మాదిగ

విద్యాశాఖ మంత్రి, సబిత ఇంద్రారెడ్డిని కలిసిన.. ఇంజ మహేష్ మాదిగ

భువనగిరి జూలై 02 (ముద్ర న్యూస్):- హైదరాబాదులో,  క్యాంపు  కార్యాలయంలో.విద్యాశాఖ మంత్రి, సబిత ఇంద్రా రెడ్డి ని, రాజాపేట మండల ఎం ఈ,ఎఫ్ కన్వీనర్ ఇంజ మహేష్ మాదిగ, మర్యాదపూర్వకంగా కలిసి, యాదాద్రి భువనగిరి జిల్లాలో, అధిక ఫీజులు, వసూలు చేస్తున్న, ప్రైవేటు స్కూలు కాలేజీలపై, చర్య తీసుకోవాలని, తెలిపి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాన్ని, అందజేశారు. ఈ కార్యక్రమంలో, ఎం ఈ ఎఫ్  యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు, మంచాల లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.