నూతన గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమలలో పాల్గొన్న

నూతన గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమలలో పాల్గొన్న

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్.అలంపూర్ నియోజకవర్గం లోని అయిజ మండలం కేశవరం గ్రామంలో రాజు, నూతన గృహప్రవేశనికి వారి ఆహ్వానం మేరకు హాజరై శుభాకాంక్షలు తెలియజేసారు  ఆర్. కిషోర్. ని శాలువా పూలమాలతో సన్మానించారు.అనంతరం  చిన్న రామ లింగన్న, కుమారుడు  గృహప్రవేశనికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకట్రాములు, ప్రభాకర్, పెద్ద ఈశ్వర్,మునిస్వామి, బోయ క్యాసరం, పూరషోత్తం, లక్ష్మన్న, సీమోన్, విజేయ్, పాండు, నవీన్, వెంకటేష్, తిమప్ప, రాము, జీవన్ గారుసత్యం, అబ్రహం, రాము, సూరి, ఊరుకుందు, ఇస్సాకు, మెసేక్, ఏఫ్రామ్, శిఖమని, కార్తీక్, సంపత్, రాజు, నాగరాజు, రాజు,అనొక్, దేవధానం, తదితరులు పాల్గొన్నారు.