తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సమీక్ష సమావేశం
![తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సమీక్ష సమావేశం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6474b5b069b1c.jpg)
ముద్ర జమ్మికుంట:జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సిద్ధి వినాయక ఫంక్షన్ హాల్లో హుజురాబాద్ నియోజకవర్గం అన్ని శాఖల అధికారులతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ విజయ, ఎంపీపీ దొడ్డే మమత ప్రసాద్, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు,అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు