మూడేళ్లుగా హనుమాన్ భక్తులకు సేవ...
![మూడేళ్లుగా హనుమాన్ భక్తులకు సేవ...](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642d8f2167118.jpg)
ముద్ర, మల్యాల: తన తల్లిదండ్రుల యాదిలో గత మూడేళ్లుగా జగిత్యాలకు చెందిన జయశ్రీ ప్రింటర్స్ యజమాని ముసిపట్ల దేవేందర్ హనుమాన్ భక్తులకు సేవ చేస్తున్నారు. దేవేందర్ సతీమణి భాగ్యలక్ష్మి సహకారం కూతురు కౌముదితో కలిసి చిన్న హనుమాన్ జయంతి సందర్బంగా మండలంలోని రాజారo వద్ద ప్రధాన రహదారిపై శిభిరం ఏర్పాటు చేసి, కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లే దీక్షపరులకు పండ్లు, త్రాగునీరు పంపిణి చేశారు. ఈ సందర్బంగా పలువురు దేవేందర్ ను దీక్ష స్వాములతో పాటు పలువురు అభినందించారు.