పేదల బియ్యం అక్రమ రవాణా చేస్తే చర్యలు..  ఎస్ ఐ చిరంజీవి

పేదల బియ్యం అక్రమ రవాణా చేస్తే చర్యలు..  ఎస్ ఐ చిరంజీవి

మెట్‌పల్లి ముద్ర : పేదలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని ఆక్రమంగా నిల్వచేసిన సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై చిరంజీవి అన్నారు. శనివారం పట్టణంలోని శాంతినగర్ లో కొండపల్లి మల్లేష్ (46) తన ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సిబ్బందితో దాడులు నిర్వహించి సీజ్ చేసి మల్లేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.