బెస్ట్ ఎక్ష్కెల్లెన్సీ  అవార్డు గ్రహీత జర్నలిస్టు యంబ నర్సింలుకు  టి జె యు సన్మానం

బెస్ట్ ఎక్ష్కెల్లెన్సీ  అవార్డు గ్రహీత జర్నలిస్టు యంబ నర్సింలుకు  టి జె యు సన్మానం

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో సాక్షి తెలుగు దినపత్రిక లో జిల్లా స్టాపర్ గా పనిచేస్తున్న యంబ నరసింహులుకు 2024 సంవత్సరానికి సాక్షి యాజమాన్యం ప్రింట్ మీడియా విభాగంలో  సాక్షి ఎక్ష్కెల్లెన్సి అవార్డు పొందారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్న బత్తిని మత్యాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు  పాల్గొన్నారు.