రేపు జరగబోయే బీఆర్ఎస్ ఎంపీ రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

రేపు జరగబోయే బీఆర్ఎస్ ఎంపీ రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

 గుండాల ఏప్రిల్ 21 (ముద్ర న్యూస్): నేను కుండాల మండల కేంద్రంలో జరగబోయే టిఆర్ఎస్ ఎంపీ క్యామ మల్లేష్ రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా,వారు మాట్లాడుతూ కాంగ్రెస్పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ప్రతీ కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేయాలని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీల్లో ఉన్న బూర నర్సయ్య గౌడ్ సామల కిరణ్ కుమార్ రెడ్డిలతో పోలిస్తే క్యమా మల్లేష్ బీసీ సామాజిక వర్గానికి చెందిన అలాంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు.

ఇట్టి కార్యక్రమాన్ని,కార్యకర్తలు భారీ మొత్తంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో,ఎంపీపీ తాండ్ర అమరావతి మండల పార్టీ అధ్యక్షులు,ఎండి ఖలీల్ వైస్ ఎంపీపీ మహేశ్వర మహేందర్ రెడ్డి నాయకులు మందాడి రామకృష్ణారెడ్డి గడ్డమీద పండరి పురుగుల మల్లేశం రంజిత్ రెడ్డి దయాకర్ మాదర బోయిన శ్రీను మచ్చ గిరి వంగూరి అనిల్ కారుపోతుల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు