బేగంపేటలో వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరిక

బేగంపేటలో వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరిక

ముద్ర, రాజాపేట : డిసిసిబి అధ్యక్షులు గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాజాపేట మండలం బేగంపేట నుండి బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ కార్యకర్త మూల మల్లేష్ యూత్ కాంగ్రెస్ నుండి ఇండ్ల స్వామి దేవనపల్లి నరేష్ మరియు సిపిఐ నుండి ప్రధాన కార్యదర్శి మూల హరినాథ్ నీల ఆంజనేయులు తో పాటు సిపిఐ కార్యకర్తలు దాదాపు 15 మంది బిజెపి నుండి ఆకుల ఐలయ్య చంటిగారి రమేష్, కాంగ్రెస్ నుండి బిజెపి నుండి దాదాపుగా 40 మంది కార్యకర్తలు మహిళలు భోగ వసంత మరో పదిమంది మహిళలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. భోగ హరినాథ్ ఎడ్ల ఇంద్రారెడ్డి సర్పంచ్ పంబ కరుణాకర్ బద్దం మధు రెడ్డి ఉపసర్పంచ్ ఎడ్ల నరేందర్ రెడ్డి నాగారం ప్రశాంత్ చెడుదీపు అంబ బాయ్, నాగారం ప్రశాంత్ మంత్రాల సుమన్ చిగుల్ గణేష్ గౌడల్లి రాజేష్ ఆకుల నరసింహులు తోట భరత్ తదితరులు పాల్గొన్నారు.