డిసిసి అధ్యక్షుడిని సన్మానించిన మండల కాంగ్రెస్ నాయకులు

డిసిసి అధ్యక్షుడిని సన్మానించిన మండల కాంగ్రెస్ నాయకులు

ముద్ర తుర్కపల్లి :తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బో రెడ్డి  జ్యోతి అయోధ్య రెడ్డి ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడు అండేo సంజీవ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో  కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి ప్రతి కార్య కర్త కృషి చేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్, మోతి రాం తండా సర్పంచ్ బాణోత్ బిచ్చూ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు తలారి అశోక్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్తి పాటి హనుమంత రావు, బో రెడ్డి హనుమంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దీ రావత్ రాజేష్ నాయక్, కోట సురేష్, బుక్యా రమేష్ నాయక్, బండారి శ్రీనివాస్, కొండ బాలకృష్ణ, పిడుగు రమేష్, ఇబ్రహీం పూర్ ఉప సర్పంచ్ మన్నెపు తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ ఉపాధ్య క్షుడు ధీరావత్ రాములు నాయక్, వార్డు సభ్యులు జే రిపోతుల చంద్రయ్య, గుజ్జుక బాలకృష్ణ  ఎస్సీ సెల్ మండల నాయకులు పాంగల్ల బాలకృష్ణ,సోషల్ మీడియా కన్వీనర్ ధగడ్ రమేష్, యువజన కాంగ్రెస్ మండల నాయకుడు పసుల సత్యనారాయణ,దత్తాయపల్లి,వెంకటాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు,దేవరుప్పుల మల్లేశం,రాగుల శ్రీనివాస్, పాల సంఘం చైర్మెన్ జిట్టా కిషన్ యాదవ్,నాయకులు,కోట జహింగీర్,దానబోయిన మల్లేశం,కొండ హరినాథ్,గొప్ప కొండల్ రెడ్డి,దాసరి సద్గురు యాదవ్,లక్ష్మణ్,నరేష్ నాయక్, తదితరులున్నారు.