గాదరి కిషోర్ కుమార్ గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం.

గాదరి కిషోర్ కుమార్ గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం.

మోత్కూర్(ముద్ర న్యూస్):మోత్కూరు మున్సిపాలిటీ మూడో బూత్ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 30వ తేదీ న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత గాదరి కిషోర్ కుమార్ గెలుపే లక్ష్యంగా ఆయన చేసిన అభివృద్ధి పనులు చేయబోయే పనులు గురించి కడప గడపకు తిరుగుతూ బీ ఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బొ ల్లెపల్లి వెంకటయ్య ,శ్రీ డాక్టర్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి ,పోచం బిక్షపతి ,8వ వార్డు అధ్యక్షుడు తాటి లక్ష్మణ్ ,కొప్పుల మధుసూదన్ రెడ్డి, జువజి అనిత, తంగళ్ళపెళ్లి కమల, అరుణ, దేవరపల్లి అశోక్ రెడ్డి,బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు .