చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంతో తెలుగు దేశం నాయకుల హర్షం వ్యక్తం. 

చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంతో తెలుగు దేశం నాయకుల హర్షం వ్యక్తం. 

మోత్కూర్(ముద్ర న్యూస్): స్కిల్ డవలప్మెంట్ కేసులో   రాజమండ్రి జైలు లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మద్యంతర బెల్ ఇవ్వడంతో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల తెలుగు దెశం నాయకులు మోత్కూరు అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంఛ కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో  భువనగిరి పార్లమెంట్ ప్రదాన కార్యదర్శి సూదగాని పాండు ,మండల పార్టీ అధ్యక్షుడు దామరోజు సత్యనారాయణ , ఉపాధ్యక్షుడు గొడిశాల శ్రీను , బిసి సెల్ అధ్యక్షుడు కుక్కల యాదగిరి , తెలుగు యువత కార్యదర్శి సూదగాని అంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుషిపాక భూపాల్ , టిఎన్ టియు అధ్యక్షుడు బీరు మల్లయ్య ,పాపయ్య ,ముత్యాలు ,  తదితరులు పాల్గొన్నారు.