కేంద్రంలో ఉన్నవారు దేశం కోసం పనిచేయడంలేదు: నితీశ్​ కుమార్​ 

కేంద్రంలో ఉన్నవారు దేశం కోసం పనిచేయడంలేదు: నితీశ్​ కుమార్​ 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేను కలిసిన బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​, తేజస్వీ యాదవ్​. విపక్షాల ఐక్యత కోసం దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలుసుకుంటున్న నితీశ్​, తేజస్వీ. కేంద్రంలో ఉన్నవారు దేశం కోసం పనిచేయడంలేదని నితీశ్​ కుమార్​ విమర్శించారు. దేశంలోని అన్ని రాజకీ య పార్టీలు ఏకమై, కలిసి పనిచేయాలన్నారు.