మెదక్ లో గద్దర్ కు కొవ్వొత్తులతో నివాళులు

మెదక్ లో గద్దర్ కు కొవ్వొత్తులతో నివాళులు

 ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు మెదక్ లో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అరెళ్ల మల్లికార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, నాయకులు కొండ శ్రీనివాస్, జుబేర్ అహ్మద్, అరవింద్ గౌడ్, టి పిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సంగయ్య తదితరులు పాల్గొన్నారు.