20 మంది హత్య కేసుల్లో తాంత్రికుడు.
ముద్ర,నాగర్ కర్నూల్:-హైద్రాబాద్ లో ఓ హత్య కేసు తో కదులుతున్న డొంక
- తాంత్రిక పూజలతో అమాయకులకు ఎర.
- 2020 లో గుప్త నిధుల కోసం ఓకే కుటుంబం లోని నలుగురిని చంపిన నరహంతకుడు.
- హైద్రాబాద్, నాగర్ కర్నూలు, ఏపి లోని పలు పోలీస్ స్టేషన్ల లో కేస్ లు.
- నిందితుడు కోసం పోలీసుల గాలింపు