పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల
వికారాబాద్ జిల్లా: మోమిన్ పేట మండలం అమ్రవాది కుర్ధ్ గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల. వడగండ్ల వానకు సర్వం నష్టపోయామని వైఎస్ షర్మిల. వివరించిన రైతులు
- వికారాబాద్ జిల్లాలోనే కనీసం 6 వేల ఎకరాల పంట నష్టం జరిగింది
- ప్రతి రైతు నష్ట పోయాడు
- రైతులకు ప్రభుత్వం ఇచ్చే బరోసా ఎంటి..?
- ఇంత వరకు ఒక్కరూ కూడా పరిశీలన కు రాలేదు
- ఎంత నష్టం జరిగింది అనేది అంచనా కూడా లేదు
- నష్ట పరిహారం పై పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు
- ఓట్లు వేయించుకోవడానికి తప్పా రైతులు ఎలా బ్రతుకు తున్నారు అని పట్టింపు లేదు
- రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
- 1250 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా
- రైతులు భయపడకండి అనే బరోసా కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి ఇవ్వలేదు
- రెండు వారాల్లో పంట చేతికి వచ్చే సమయంలో రైతు ఆగం అయ్యాడు
- అసలు తెలంగాణ లో ప్రతి ఏడాది పంట నష్టం జరిగితే పట్టించు కొనే దిక్కు లేదు
- 2018 -19 లో 960కోట్ల మేర పంటనష్టం జరిగింది
- 2019-20లో 990 కోట్ల మేర పంటనష్టం
- 2020-21 లో 500కోట్ల మేర నష్టం
- 2021-22లో 1000కోట్లు మేర నష్టం
- ఇప్పుడు 1250 కోట్ల నష్టం
- ప్రతి ఏడాది ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చింది లేదు
- మంత్రులు వస్తారు...గాలి మోటర్లలో తిరుగుతారు
- లెక్కలు తీస్తారు..తర్వాత మోసం చేస్తారు
- పరిహారం ఇవ్వడానికి మాత్రం మొహం చాటేస్తరు
- వైఎస్సార్ ఉన్నప్పుడు పంట నష్టం జరిగితే పరిహారం తో పాటు బోనస్ కూడా ఇచ్చే వాడు
- ఇప్పుడు రూపాయి కూడా పరిహారం ఇచ్చే దిక్కు లేదు
- పండుగలా ఉన్న వ్యవసాయాన్ని దండుగ చేశాడు కేసీఅర్
- మొత్తం 30 వేలు ఇచ్చే సబ్సిడీ పథకాలు బంద్ పెట్టాడు
- రాష్ట్రంలో కేసీఅర్ దరిద్రపు పాలనకు 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
- రైతు గౌరవంగా బ్రతకడం లేదు
- పంట నష్టం జరిగితే నేరుగా వచ్చి ముఖ్యమంత్రి పరిశీలన చేసింది లేదు
- ముఖ్యమంత్రి కేసీఅర్ ను డిమాండ్ చేస్తున్నాం
- వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి
- 1250 కోట్లు నష్టం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
- రైతు సంఘాలు చెప్పిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
- తక్షణం నష్ట పరిహారం ఇవ్వాలి