వికారాబాద్ జిల్లా తాండూరులో ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా తాండూరులో ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర గనుల, సమాచార శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత రెడ్డి దంపతుల కుమారుడు బీ ఆర్ ఎస్ యువనేత పట్నం రినీ ష్ రెడ్డి, మనిషా రెడ్డి తదితరులు.