నిజామాబాద్​ అస్పత్రి ఘటనపై బీజేపీ నేత డీకే అరుణ ట్వీట్​

నిజామాబాద్​ అస్పత్రి ఘటనపై బీజేపీ నేత డీకే అరుణ ట్వీట్​

నిజామాబాద్​ అస్పత్రి ఘటనపై బీజేపీ నేత డీకే అరుణ ట్వీట్​ చేశారు.    నడవలేని ఆస్పత్రికి వచ్చిన రోగికి స్ర్టెచర్​ ఇవ్వకపోవడం దారుణమన్నారు.    కేసీఆర్​ పాలనలో ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.  బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.