నిజామాబాద్ అస్పత్రి ఘటనపై బీజేపీ నేత డీకే అరుణ ట్వీట్
నిజామాబాద్ అస్పత్రి ఘటనపై బీజేపీ నేత డీకే అరుణ ట్వీట్ చేశారు. నడవలేని ఆస్పత్రికి వచ్చిన రోగికి స్ర్టెచర్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ పాలనలో ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.