శ్రీశైలం ఘాట్ రోడ్లో వాహనం ఢీకొని చిరుత పులి పిల్ల మృతి..

శ్రీశైలం ఘాట్ రోడ్లో వాహనం ఢీకొని చిరుత పులి పిల్ల మృతి..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: శ్రీశైలం సమీపంలోని అట కేశ్వరం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి పిల్ల మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. చిరుత పులి పిల్ల రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.. శ్రీశైలం అటవీశాఖ రేంజర్ నరసింహులు మాట్లాడుతూ ఆరు నెలల ఆడ చిరుత పులి పిల్ల మృతి చెందినట్లు తెలిపారు...