‘భారత్జోడో’కు కొనసాగింపే.. పీపుల్స్మార్చ్
![‘భారత్జోడో’కు కొనసాగింపే.. పీపుల్స్మార్చ్](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a2669fbb196.jpg)
- సీఎల్పీ నేత భట్టివిక్రమార్క
తెలంగాణలో తాను చేపట్టిన పీపుల్స్మార్చ్పాదయాత్ర..రాహుల్గాంధీ భారత్జోడో యాత్రకు కొనసాగింపులో ఓ భాగం. పోడు సమస్యలు, ధరణితో వచ్చిన భూ సమస్యలు, నిరుద్యోగం, సింగరేణి. ఇళ్ల కోసం ఆయా వర్గాలు పడుతున్న బాధలు చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. వచ్చే ఎన్నికల్లో అవినీతి, ప్రజావ్యతిరేక బీఆర్ఎస్ను గద్దె దింపుతామం.