‘భారత్​జోడో’కు  కొనసాగింపే.. పీపుల్స్​మార్చ్

‘భారత్​జోడో’కు  కొనసాగింపే.. పీపుల్స్​మార్చ్
  • సీఎల్పీ నేత భట్టివిక్రమార్క 

తెలంగాణలో తాను చేపట్టిన పీపుల్స్​మార్చ్​పాదయాత్ర..రాహుల్​గాంధీ భారత్​జోడో యాత్రకు కొనసాగింపులో ఓ భాగం. పోడు సమస్యలు, ధరణితో వచ్చిన భూ సమస్యలు, నిరుద్యోగం, సింగరేణి. ఇళ్ల కోసం ఆయా వర్గాలు పడుతున్న బాధలు చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. వచ్చే ఎన్నికల్లో అవినీతి, ప్రజావ్యతిరేక బీఆర్ఎస్​ను గద్దె దింపుతామం.