ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్​ అంశంపై హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఏపీలో రాజ్యాంగ , చట్టబద్ధత లేని సీపీఎస్​ అంశంపై హైకోర్టుకు వెళతాం. ప్రతిపక్ష నేతగా ఆనాడు జగన్​ అవగాహన లేకుండానే సీపీఎస్​ రద్దుకు హామీ ఇచ్చారని భావించడంలేదన్న ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ.