ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఏపీలో రాజ్యాంగ , చట్టబద్ధత లేని సీపీఎస్ అంశంపై హైకోర్టుకు వెళతాం. ప్రతిపక్ష నేతగా ఆనాడు జగన్ అవగాహన లేకుండానే సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చారని భావించడంలేదన్న ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ.