వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం
వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం జరిగింది. దర్యాప్తు అధికారి రాంసింగ్ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా. తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో నివేదిక అందచేసిన సీబీఐ. రాంసింగ్తో పాటు మరొకరి పేరును సూచించిన సీబీఐ. దర్యాప్తులో పురోగతి లేనప్పడు రాంసింగ్ను కొనసాగించడంలో అర్థం లేదన్న జస్టిస్ ఎంఆర్షా.