ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంపిక అయిన మానస విద్యార్థులు 

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంపిక అయిన మానస విద్యార్థులు 
maanasa students selected by All India Sainik School

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కి చెందిన విద్యార్థులు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ కు ఎంపికయ్యారు. పాటశాలకు చెందిన మ్యాకల సుహాస్ ౩౦౦ మార్కులకు గాను 261, రాగిల్ల విశ్వతేజ 256 మార్కులు సాధించారు, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ గత నెలలో  జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయిలోనే అత్యధిక మార్కులు పొంది ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ బి. రజితరావు డైరెక్టర్లు బి శ్రీధర్ రావు, బి హరిచరణ్ రావు,  జె. మౌనికరావు, ఉపాధ్యాయలు అభినందించారు.