కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుకు నరేష్ భార్య రమ్య రఘుపతి
‘మళ్ళీ పెళ్ళి’ సినిమా రేపు విడుదలవుతున్న నేపథ్యంలో హీరో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఈరోజు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళారు. సినిమాను ఆపాలని పిటిషన్ వేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని అన్నారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది.