కూకట్​ పల్లి  ఫ్యామిలీ కోర్టుకు  నరేష్​ భార్య  రమ్య రఘుపతి 

కూకట్​ పల్లి  ఫ్యామిలీ కోర్టుకు  నరేష్​ భార్య  రమ్య రఘుపతి 

‘మళ్ళీ పెళ్ళి’ సినిమా రేపు విడుదలవుతున్న నేపథ్యంలో హీరో నరేష్​ మూడో భార్య రమ్య రఘుపతి ఈరోజు కూకట్​ పల్లి  ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళారు. సినిమాను ఆపాలని పిటిషన్​ వేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని అన్నారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది.