2లక్ష  50వేల రూపాయల యల్ ఓ సి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

2లక్ష  50వేల రూపాయల యల్ ఓ సి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండల పరిధిలోని కొండపల్లి  గ్రామానికి చెందిన  శివకృష్ణ. తండ్రి బీరన్నకు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 2లక్ష  50వేల రూపాయల యల్ఓసి లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల  కృష్ణమోహన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ గౌడ్, కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు