గజ్వేల్ లో ఆర్ అండ్ బి ఈ ఈ ఆఫీస్ ప్రారంభం

గజ్వేల్ లో ఆర్ అండ్ బి ఈ ఈ ఆఫీస్ ప్రారంభం

ముద్ర  ప్రతినిధి: సిద్దిపేట :  గజ్వేల్ లోని సామూహిక ప్రభుత్వ కార్యాలయాల భవనం సముదాయంలో రోడ్లు భవనాల శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాన్ని శనివారం నాడు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ మల్లేశం తదితరులు.పాల్గొన్నారు. అనంతరము రోడ్లు భవనాల శాఖ ఈ ఈ బాల ప్రసాద్ ను వారు అభినందించారు.