మండల స్థాయి టోర్నమెంట్ ను ప్రారంభించిన పాడి కౌశిక్ రెడ్డి

మండల స్థాయి టోర్నమెంట్ ను ప్రారంభించిన పాడి కౌశిక్ రెడ్డి

ముద్ర, జమ్మికుంట : జమ్మికుంట లోని హై స్కూల్ గ్రౌండ్ లో సీఎం కప్ మండల స్థాయి టోర్నమెంటును  ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు,ఎంపీపీ మమత, జడ్పిటిసి శ్రీరాం శ్యామ్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు