తడి,పొడి చెత్తపై ప్రజలకు అవగాహన

తడి,పొడి చెత్తపై ప్రజలకు అవగాహన

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: దుబ్బాక పురపాలక సంఘం చెల్లాపూర్ మూడవ వార్డులో కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి  బుధవారం  రోజున ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించారు.రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని తడి చెత్తను, పొడి ఎప్పటికప్పుడు మున్సిపల్ వాహనానికి అందించాలని ఆయన సూచించారు.